వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు..

వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను ఆకస్మికంగా తనిఖీ చేసిన. శ్రీ ఎస్ వి ప్రసాద్. జయింట్ రిజిస్టర్.ఆఫ్. కో-ఆపరేటివ్ సొసైటీ/.G.m.Haca. హైదరాబాద్ గారు. మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా సొసైటీ అధికారి. రామకృష్ణ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా. నేరెళ్ల. పాక్స్. చైర్మన్ కోడూరి. భాస్కర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన ఆఫీసర్లు. నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి రైతులకు అన్నివేళలా ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతులకు సంఘాల ద్వారా. సేవలు అందించాలని ఆదేశించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో. అసిస్టెంట్ రిజిస్టర్. బి రమాదేవి. సంఘం కార్యదర్శి సిబ్బంది అంజయ్య రాజయ్య సాయి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version