సత్తా చాటిన సింగరేణి కళా ఆణిముత్యాలు
మందమర్రి నేటి ధాత్రి
మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈనెల 15న నిర్వహించిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో సింగరేణి కళాకారులు జానపద పోటీల్లో గెలుపొంది గోల్డ్ మెడల్ సాధించారు ఈ పోటీల్లో పది జట్లు పాల్గొనగా సింగరేణి కి చెందిన నీలాల శ్రీనివాస్ జట్టు లోని కళాకారులు ఎన్ శ్రీనివాస్ కేఆర్ సంపత్ యు సాగర్ ఎం విజయ్ ఎల్ వినయ్ ఈ శ్రీనివాస్ కె వెంకటస్వామి పి స్వామి ఎస్ అనిల్ అత్యధిక ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ కళాకారులను అభినందించారు
