బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మానం చేసిన కళాశాల బృందం….

బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మానం చేసిన కళాశాల బృందం

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పట్టణానికి చెందిన ఎల్ చంద్రశేఖర్ సరిత కూతురు ఎల్ సౌమ్యకు హైదరాబాద్ నారపల్లి లో కళాశాల ప్రిన్సిపల్ బృందం బి ఫార్మసీ పూర్తి చేసినందుకు సన్మామనము చేశారని అదేవిధంగా సర్టిఫికెట్ కూడా అందజేశారని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు . ఈ మేరకు నల్ల నరసింహారెడ్డి యజమాన్యానికి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ మోహన్ కు అధ్యాపక బృందానికి ఎల్ సౌమ్య ఆమె తల్లిదండ్రులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ర్యాంకులు సాధించాలని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ ఆకాంక్షించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version