పరిచయ కార్యక్రమంలో నాయకులకు గజమాలతో సన్మానం
తిరుపతి(నేటి ధాత్రి:
తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు పనబాక లక్ష్మి,, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి మున్నూరు సుగుణమ్మ , రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ లను ఒకటవ క్లస్టర్ ఇంచార్జి కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శిలు, బుద్ధ ఇన్ చార్జీ నాయకులు ప్రధాన కార్యదర్శులు దృశ్యాలువాలు కప్పి పుష్పగుచ్చాను అందించి గజమాలతో ఘనంగా సన్మానించారు, మంగళవారం రామానాయుడు గార్డెన్ నందు జరిగిన తిరుపతి నియోజకవర్గం లోని వార్డు నాయకులు క్లస్టర్లు ఇన్చార్జీలు అధ్యక్షులు పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం , 1వ వార్డు బూత్ ఇన్చార్జి కొండా రామారావు , వార్డులలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
