తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన అప్పయ్య పల్లి సర్పంచ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం నూతనంగా బాధ్యతలు చేపట్టిన గణపురం తహసిల్దార్
అడ్లూరి రాజేశ్వరరావు ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన అప్పయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎలకపల్లి రమేష్ ఉప సర్పంచ్ వినయ్ కుమార్ అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు రైతుల సమస్యలు సహకరించవలసిందిగా తహసిల్దార్ కి వివరించడం జరిగింది
