అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

*అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

జహీరాబాద్ నియోజకవర్గ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ గారి తండ్రి బండి యేసప్ప మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ పార్థివదేహానికి నివాళాలు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ యాకూబ్ వివిధ వార్డ్ అద్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు,మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ..

అంత్యక్రియలకు హాజరైనా బి అర్ ఎస్ సీనియర్ నాయకులు..

అంత్యక్రియలకు హాజరైనా బి అర్ ఎస్ సీనియర్ నాయకులు

◆-: సీడిసి మజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ గారి మాతృమూర్థి అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి స్వగ్రామం ఝరాసంగం లో వారి స్వగృహం కీ వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి దైర్యం గా ఉండాలని తెలియజేసి అంత్యక్రియలో పాల్గొన్న బిఅర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమాకాంత్ పాటిల్ వారితోపాటు నాయకులు విజేందర్ రెడ్ది ఏజాజ్ బాబా బస్వరాజ్ పాటిల్ ప్రకాష్ సింగ్, సంగన్న కుటుంబ సభ్యులు .తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version