ఎక్స్ ఎంపీపీ నారాయణ రెడ్డిని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి….

ఎక్స్ ఎంపీపీ నారాయణ రెడ్డిని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్.ఉజ్వల్ రెడ్డి గారి తండ్రి ఎక్స్ ఎంపీపీ నారాయణ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ పరమాశించి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా మేలుకోని కోలుకోవాలని అన్నారు జహీరాబాద్ నియోజకవర్గ చరక్ పల్లి గ్రామ ప్రజలకు సేవలందించిన నాయకులుగా పేరు పొందిన నాయకులు నారాయణ రెడ్డి త్వరగా కోలుకోవాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ నాయకులు కోరుకుంటున్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version