శ్రీపాండు రంగ విఠలేశ్వర్ ఆలయంలోకి ద్వజస్తంభ ప్రతిష్ట

శ్రీపాండు రంగ విఠలేశ్వర్ ఆలయంలోకి ద్వజస్తంభ ప్రతిష్ట
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి బ్రాహ్మణ వీధిలో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం లో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు కమిటీ సభ్యులు పాపిశెట్టి శ్రీనివాసులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ జగదీష్ ఆలయపురోహితులు రామకృష్ణ తెలిపారు పూజలు అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేశామని వారు పేర్కొన్నారు పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారు తెలిపారు

పాండురంగ స్వామి దేవాలయం పల్లకి సేవలో మాజీ మున్సిపల్ కౌన్సిల ర్ బండార్..

పాండురంగ స్వామి దేవాలయం పల్లకి సేవలో మాజీ మున్సిపల్ కౌన్సిల ర్ బండార్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో శ్రీ పాండురంగేశ్వర స్వామి విఠలేశ్వర దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు పల్లకి సేవలో 15 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ భక్తులు పాల్గొన్నారు ని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు ఆలయ కమిటీ నిర్వాహకులు పాపి శెట్టి శ్రీనివాసులు జగదీష్ పిన్నం నరేందర్ ఆలయ పురోహితులు ఒక ప్రకటనలో తెలిపారు ధనుర్మాస ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు ప్రతిరోజు పల్లకి సేవ ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు ఉంటాయని ఉంటాయని వారు తెలిపారు శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పాండురంగ స్వామి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులు భక్తులు భక్తులు భక్తులు భక్తులు భక్తులు చాలని స్వీ భరించాలని స్వీకరి వారి విజ్ఞప్తి చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version