విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోపించాలని

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోపించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్ జులై 30(నేటి ధాత్రి )

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మ మహాదేవపూర్ కాళేశ్వరం గ్రామంలో మంగళవారం రోజున కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాళేశ్వరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నాగుల తులసి, కోల శాన్వి, గంట హరిచందన, రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎంపికైన సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ శాలువాతో సన్మానించారు జూలై 1న హైదరాబాదు లో హంకి పేట క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు మన జిల్లా నుండి విద్యార్థులు ఎంపిక కావడంపట్ల ఆయనవిద్యార్థులను అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version