మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మెపా నేత దేవేందర్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మెపా నేత దేవేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం రాజపల్లె గ్రామానికి చెందిన మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి పొన్నం సారయ్య ముదిరాజ్ గుండెపోటు మరణించగా మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్,చిరుత వెంకటేశ్వర్లు ముదిరాజ్ లతో పాటు
వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ, ఉపాధ్యక్షులు పోలుదాసరి రాము, సొక్కం వెంకన్న,పిట్టల కుమార్, పెండ్యాల సదానందం ముదిరాజ్
హన్మకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్, ఉపాధ్యక్షులు గోనెల విజేందర్,మట్టపల్లి సాంబయ్య, యువత అధ్యక్షులు గోనెల సాగర్,8వ డివిజన్ ప్రధాన కార్యదర్శి పులి మహేష్ ముదిరాజ్,ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్,ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు,ఉపాధ్యక్షులు భామ నరేష్,రాజేందర్ లతో పాటు కుటుంబ సభ్యులు పొన్నం రాజు గీత,పొన్నం కృష్ణ అనురాధ,రాజు అనిత,కట్ల విజయ్,పొన్నం కుమారస్వామి,బుస నర్సయ్య, రేగుల భాను,హంస ప్రతాప్, రాసమల్ల రాజేందర్,అనిల్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version