మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన మల్లేష్..

మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన మల్లేష్

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎం ఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మాదారం గ్రామంలో ఆదివాసి గిరిజన జిల్లా నాయకుడు దయ్యం పోచయ్య అమ్మగారైన దయ్యం మానుతమ్మ ఇటీవలే మరణించడం జరిగింది తొమ్మిదవ రోజు కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అమ్మకు
ఆత్మ శాంతి చేకూర్చాలని వేడుకున్నారు యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు హక్కుల బాబు యాదవ్ ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లయ్య గుంటి లక్ష్మి గుంటిరామయ్య లాస్య దెయ్యం బక్కయ్య రాజేష్ ఆదివాసి నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version