కస్తూర్బా బాలికల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించాలి.ABVP నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం కస్తూర్బా బాలికల హాస్టల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై స్పందించి సమస్యలు పరిష్కరించాలని. ABVP. జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేస్తూ నిరసనవ్యక్తం. చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూజ్యం కార్తీక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ పలు సమస్యలపై హాస్టల్ ప్రిన్సిపల్.కి పలు సమస్యలు విన్నవించగాదురుసుగా మాట్లాడిందనిఈరోజు ఏబీవీపీ .నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూఅదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా ప్రిన్సిపాల్ కిసమస్య ఉందని చెప్పినప్పటికీ కూడా నాకెందుకు చెప్తున్నారు అని దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు అదేవిధంగా ఏబీవీపీ నాయకులు వెళ్లి సమస్య ఏంటి మేడం అని అడిగితే మీరు నిజంగా ఏబీవీపీ నాయకులు మీ దగ్గర కార్డు ఉందా లేదా లెటర్ ఉందా అంటూ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిందనీ విద్యార్థి నాయకులు అన్నారు. అదేవిధంగా హాస్టల్ లోపల బాలికలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ అదేవిధంగా డిఓగారిని ఈరోజు వారిని కలిసి తెలియజేశారు లేనిపక్షంలో ఇదే హాస్టల్.ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో. ABVP .హాస్టల్ జిల్లా కన్వీనర్ పూజ్యం.కార్తీక్. నాయకులు ధనుష్ చరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
