బి ఆర్ ఎస్.పార్టీ సీనియర్ నాయకులు సిద్దన్న మృతదేహానికి నివాళులు అర్పించిన చిక్కాల….
తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేటగ్రామానికి చెందిన కీ..శే.బల్లెపునరసయ్య అలియాస్.సిద్దన్న. హత్యకు గురవడంతో స్థానిక గండి లచ్చపేటగ్రామానికి తీసుకువచ్చారు మృతదేహాన్ని స్థానిక బి ఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ.సిద్ధన్నపార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నారని.ఇలా అకస్మాత్తుగా హత్యకు గురవడం చాలా బాధాకరంగా ఉందని వారి మరణానికి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని.అలాగే వారికి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని ఇట్టి విషయమై స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకువెళ్లి తమ తరఫున సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామనీ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సెస్. చైర్మన్ చిక్కాలరామారావు. టిఆర్ఎస్ ..పార్టీ మండల అధ్యక్షుడుగజబింకర్.రాజన్న. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిగలరాజు తంగళ్ళపల్లి మాజీవైస్ఎంపీపీ.జంగిటి అంజయ్య.నీరటి బాబు.గ్రామస్తులు కుల బాంధవులుగ్రామస్తులుపెద్ద ఎత్తున అంతిమయాత్రలోపాల్గొన్నారు
