కార్మిక సంఘానికి కొత్త కమిటీ ఏర్పాటైంది…

కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ప్రజలు అందరూ రావాలి…

కాప్రా నేటిధాత్రి

 

 

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ఈసీఐఎల్ సిఐటియు కార్యాలయంలో జరిగినాయి
ఈమహాసభలో అధ్యక్షులు సిహెచ్ అశోక్ కార్యదర్శిగా జే వెంకన్నలు ఎన్నిక కావడం జరిగింది కార్యనిర్వహణ అధ్యక్షులు సి . కుమార్
ఉపాధ్యక్షులుగా డీకే దుర్గయ్య పి గంగారాం కే శ్రీనివాస్ కే యాదగిరి టి శ్రీనివాస్
సహాయక కార్యదర్శులుగా కార్యదర్శులుగా సిహెచ్ జంగయ్య ఎం కృష్ణమ్మ ఏ వేణు
కోశాధికారిగా పి ప్రభాకర్
మరియు 13 మంది కమిటీ సభ్యులు తో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని భవన నిర్మాణ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అశోక్ జె వెంకన్నలు ఒక ప్రకటనలో తెలిపినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version