“ఎన్నికల వ్యవస్థపై ఎంపీ మసూద్ విమర్శలు”

విందులో హాజరై బైట్.. ఎంపీ సహరంపూర్ ఇమ్రాన్ మసూద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

యాంకర్ పార్ట్..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మీడియా సమావేశం కర్ణాటక రాష్ట్రంలోని బస్వకళ్యాన్ లో సోఫీ సంత్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వెళ్తూ జహీరాబాద్ లోని ప్రముఖ వ్యాపార వేత వాజీద్ హాక్అని ఇచ్చిన తేనెటీ విందులో హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎస్ఆర్ఐ మద్యమంతో దేశం మొత్తంలో ఓటు చోరీ జరుగుతుందో దానిపై దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుంది, మైనార్టీ ల దళితుల ఓటు బ్యాంక్ ను కట్చేస్తున్నారు,కాంగ్రెస్ పార్టీ దేశంలో లోక్తంత్ర్ కాపాడడానికి పోరాటం చేస్తుంది,కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి అన్నివిధాలుగా కార్యకర్తలను ఏకం చేస్తూ పార్టీని బలపరుస్తున్నాం,ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఎన్నికల కమిషన్ మాత్రం రాజ్యాంగ బద్దంగా చేయకుండా ఈసీ.ఓ పార్టీల వ్యవహరిస్తోంది…. బైట్.. ఎంపీ సహరంపూర్ ఇమ్రాన్ మసూద్ అన్నారు,

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో…

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో…

◆:- బిజెపి మరియు ఈ.సీ కి వ్యతిరేకంగా…

◆:-;నేడు గాంధీ భవన్ లో నిర్వహించిన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మహా నిరసన సభలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ గౌడ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అక్బర్ మరియు జహీరాబాద్ డివిజన్ లో గల వివిధ మండలాల యుత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఝరాసంగం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, యుత్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అంబేద్కర్, రాష్ట్ర కోఆర్డినేటర్ శివ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఫకృద్ధీన్, సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ నవీన్,యుత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ,మోహన్, తదితరులు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version