ఖర్గే సభకు తరలిన వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.

ఖర్గే సభకు తరలిన వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రం నుండి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం హైదరా బాద్ లో ఏర్పాటుచేసిన కాంగ్రె స్ సభకు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి ఆధ్వర్యంలో మండల, గ్రామ ముఖ్య నాయ కులు తరలివెళ్లారు. ఈ మేరకు బుచ్చిరెడ్డి పార్టీ జెండా ఊపి వాహనాలను ప్రారంభిం చారు. ఈ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు నఖర్గే పాల్గొని, ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం దిశా నిర్దేశం ఉంటుందని తెలిపారు. సభకు తరలిన వారిలో చిదంరవి, వై నాల కుమారస్వామి, నిమ్మల రమేష్, హింగేభాస్కర్, శానం కుమారస్వామి, లడే రాజ్ కుమార్, మిట్టపల్లి సతీష్, మారపల్లి వరదరాజు, మసికే కుమార్, మామిడిపల్లి సాం బయ్య, మాడిశెట్టి చిరంజీవి, సుధాకర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version