సిబ్బందిని అకారణంగా తొలగించవద్దని డీపీవోకు వినతి

సిబ్బందిని అకారణంగా తొలగించద్దని డీ పి వో కు వినతి పత్రంఅందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

మంగళవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి కి జిల్లా లో ని గ్రామ పంచాయతీ లలో పనిచేస్తున్న సిబ్బంది ని ఆకరణంగా తొలగించవద్దని జిల్లా పంచాయతీ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకు మేడం సానుకూలంగా స్పందించి ఆకరణంగా తొలగించవద్దని సర్క్యులర్ ఇప్పిస్తానని తెలడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంగం నాయకులు అనుసునూరి రాజావీరు, ముస్కె రమేష్, జాలిగాపు శ్రీకాంత్, కొత్త కొండ తిరుపతి, కంచెర్ల శంకర్, అంకం సదానందం, బాబు,జివి రావు, చిట్యాల శశి, దేవేందర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version