బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు..

బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు.. మళ్లీ లక్షకు..

నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,400 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,710 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,790 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది

బంగారం ధరలు భయపెడుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ లక్షకు చేరువవుతోంది. ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన బంగారం ధర లక్షకు చేరింది. ధర మరింత పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలతో కొన్ని రోజులకే బంగారం ధరలు పడిపోయాయి. జూన్ చివరల్లో 24 క్యారెట్ల బంగారం ధర భారీగా పడిపోయింది. 94 వేల దగ్గర ట్రేడ్ అయింది. పేద, మధ్య తరగతి వాళ్లు హమ్మయ్య అనుకునేలోపు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

బంగారం ధరలు ఇలా..

భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,400 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,710 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,790 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,710 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,400 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,790 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు ఇలా ..

బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, ఈ రోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,500 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,25,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి.. 100 గ్రాముల వెండి ధర నేడు 12,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,25,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ

ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )

ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి చివరి లోపు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ 2020 క్రింద 42 వేల 942 దరఖాస్తులు రాగా, 23 వేల 515 దరఖాస్తులు ఆమోదించామని,1230 దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. ప్రస్తుతం ఎల్ 1 వద్ద 6776 దరఖాస్తులు, ఎల్ 2 వద్ద 385 , ఎల్ 3 వద్ద 76 పెండింగ్ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారుల ను ఫాలో అప్ చేయాలని అన్నారు.జిల్లాలో 23 వేల 515 దరఖాస్తులు రుసుం చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటి వరకు 184 మాత్రమే ఫీజు చెల్లించారని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31 లోపు  రు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version