రిపోర్టర్ సుమన్ పరామర్శించిన జర్నలిస్టులు…

రిపోర్టర్ సుమన్ పరామర్శించిన జర్నలిస్టులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఆర్ బి న్యూస్ రిపోర్టర్ రామగిరి సుమన్ కు మాతృమూర్తి రామగిరి సుజాత ఇటీవల అకాల మరణం చెందగా గురువారం వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు పరామర్శించి ఓదార్చారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ఉపాధ్యక్షులు గట్టు రవీందర్,జిల్లా సంయుక్త కార్యదర్శి కడపాక రవి.
టీయూడబ్ల్యూజే -143 జిల్లా టెంజు అధ్యక్షులు అంబాల సంపత్,తిక్క ప్రవీన్,బండ మోహన్ తదిరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version