గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగాపెన్నులు ప్యాడ్లుపంపిణీ కార్యక్రమం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు.ప్యాడ్లుపంపిణీ చేశారు.. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీ రామారావు చిరు కానుకగా అందిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా పెన్నులు ప్యాడ్స్ అంద.జేయడంతో పాటు. ముందుగా. టెన్త్ విద్యార్థులకు కేటీ రామారావు శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేకుండా పరీక్ష రాసి విజయం సాధించాలని విద్యార్థులందరికీ ఈరోజు మండేపల్లి గ్రామంలో స్థానిక. Z.P.H.S. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. పదవ తరగతి వార్షిక పరీక్షలు. రాయ.బోతున్న.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు. బి ఆర్ ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు. ముందుగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. పెన్నులు. ప్యాడ్స్ లు. పంపించి వారికి అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో . ప్రధానోపాధ్యాయులు వాసు.దేవారావు. దేవేందర్ రావు. మల్లికార్జున్. విమల. ఆంజనేయులు. టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి.బి ఆర్ ఎస్ నాయకులు. మండేపల్లి మాజీ సర్పంచ్ గడప శివ జ్యోతి. తంగళ్ళపల్లి దేవయ్య. మాజీ ఎంపిటిసి. మాజీ ఉపసర్పంచ్ ధర్మారెడ్డి. నాగరాజు. వార్డు సభ్యుడు. ప్రభుదాస్. మల్లేశం. కిషన్ గౌడ్. రాగి పెళ్లి కృష్ణారెడ్డి. ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.
