బిఆర్ఎస్. పార్టీ నాయకుల ఆధ్వర్యంలోమోడల్ స్కూల్లోప్యాడ్లు పెన్నులు పంపిణీ…..

బిఆర్ఎస్. పార్టీ నాయకుల ఆధ్వర్యంలోమోడల్ స్కూల్లోప్యాడ్లు పెన్నులు పంపిణీ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తగలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా. ఇద్దరమ్మ.కాలనీ ఉపసర్పంచ్ అల్వాల.సాయిరాం మరియు బి ఆర్ ఎస్.పార్టీ నాయకులు ఆధ్వర్యంలో. తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో 10.వ తరగతి చదువుతున్న 91 మంది విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు. అందజేయడం జరిగిందని తెలియజేస్తూ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా. 10.వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గిఫ్ట్. ఏ .స్మైల్. లో. భాగంగా. బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చిరు.కానుకగా తన వంతుగా. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ తన నియోజకవర్గంలో పరీక్ష ప్యాడ్లుపెన్నులు అందించడం జరుగుతుందని. గత పది రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుందని. అందులో భాగంగా ఈరోజు టెక్స్టైల్ పార్క్ మోడల్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ప్యాడ్స్ పెన్నులు అందించడం జరిగిందని. అలాగే కేటి రామారావు తన సిరిసిల్ల నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి.విద్యార్థులందరికీ. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఉత్తమ ఫలితాలు సాధించాలని. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చదువులో మంచి ఫలితాలు సాధించాలని మనో ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు కేటీ రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ మాజీ ఉపసర్పంచ్.అల్వాల. సాయిరాం. మాజీ సర్పంచ్ వేముల శ్రీమతి. కల్వకుంట్ల నాగేశ్వరరావు. వేముల కిషన్. మామిడాలశ్రీనివాస్. వేముల వెంకటేశం.మెరుగు శేఖర్. మెరుగు తిరుపతి. సదానందం.గడ్డం కిరణ్. కుచనసాయి. వేముల రవి తదితరులు పాల్గొన్నారు

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగాపెన్నులు ప్యాడ్లుపంపిణీ కార్యక్రమం….

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగాపెన్నులు ప్యాడ్లుపంపిణీ కార్యక్రమం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు.ప్యాడ్లుపంపిణీ చేశారు.. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీ రామారావు చిరు కానుకగా అందిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా పెన్నులు ప్యాడ్స్ అంద.జేయడంతో పాటు. ముందుగా. టెన్త్ విద్యార్థులకు కేటీ రామారావు శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేకుండా పరీక్ష రాసి విజయం సాధించాలని విద్యార్థులందరికీ ఈరోజు మండేపల్లి గ్రామంలో స్థానిక. Z.P.H.S. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. పదవ తరగతి వార్షిక పరీక్షలు. రాయ.బోతున్న.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు. బి ఆర్ ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు. ముందుగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. పెన్నులు. ప్యాడ్స్ లు. పంపించి వారికి అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో . ప్రధానోపాధ్యాయులు వాసు.దేవారావు. దేవేందర్ రావు. మల్లికార్జున్. విమల. ఆంజనేయులు. టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రవి.బి ఆర్ ఎస్ నాయకులు. మండేపల్లి మాజీ సర్పంచ్ గడప శివ జ్యోతి. తంగళ్ళపల్లి దేవయ్య. మాజీ ఎంపిటిసి. మాజీ ఉపసర్పంచ్ ధర్మారెడ్డి. నాగరాజు. వార్డు సభ్యుడు. ప్రభుదాస్. మల్లేశం. కిషన్ గౌడ్. రాగి పెళ్లి కృష్ణారెడ్డి. ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version