తాళ్లూరి సుందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి టోనీ.
కారేపల్లి నేటిదాత్రి
ఖమ్మం జీల్లా సింగరేణి మండల కెంద్రం లోని అంబేద్కర్ నగర్ కాలనీలో నివసిస్తున్న తాళ్ళురి సుందర్ రావు ఇటీవల అనారోగ్యతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సర్పంచ్ మెదరి టోని సుందర్ రావు కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని నేను మికు ఎల్లవెళల అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
వారి దశాదిన కార్యక్రమానికి వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు 50 కేజీల బియ్యాన్ని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ కాలనీ యూత్ దామెర్ల నాగి వడ్ల కొండ సాంబా చికూర్తి రమెష్ చికుర్తి లవన్ ఆదెర్ల రాములు చిలుముల కమలాకర్ తాళ్ళురి రాజా తాళ్ళురి రాజు కాకాటి సాయి తదితరులు కార్యక్రమంలో పాల్గోన్నారు.
