వియత్నం దేశంలో ఎస్ బి ఐ అంతర్జాతీయ సదస్సుకు
వనపర్తి చిగుర్లపల్లి రవి ఎంపీక
వనపర్తి నేటిదాత్రి .
ఈ నేల 13 నుంచి 18వ తేదీ వరకు వియత్నం దేశంలో అంతర్జాతీయ ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ సదస్సుకు గాయత్రీ జిరాక్స్ యజమాని చిగుళ్ల పల్లి రవి ఎంపిక అయ్యారని డి ఆర్ ఎం విజయ్ చౌదరి డి ఎస్ ఏం దిలీప్ రెడ్డి బ్రాంచ్ మేనేజర్ కిష్టయ్య సీనియర్ బిజినెస్ మేనేజర్ వెంకట్ రావులు తెలిపారు రవి అందించిన సేవలకు గుర్తింపు ఇన్సూరెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కలిగే లాభాలను ప్రజలకు తెలిపి నందుకు.వియత్నం దేశంలోలో జరిగే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సదస్సులో ఉత్తమ ఇన్సూరెన్స్ ఏజెంట్ డైమండ్ అవార్డు అందుకోబోతున్నందున వారు రవిని అభినందించారు ఈమేరకు అవార్డుకు ఎంపి క కావడంతో రవి సంతోషం వ్యక్తం చేశారు
