ఆర్టీసీ బస్సు లారీ ఢీ 11 మందికి గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-7.wav?_=1

ఆర్టీసీ బస్సు లారీ ఢీ
11 మందికి గాయాలు

గాయాల పడిన వారిని ఆస్పత్రికి తరలింపు

శాయంపేట నేటిధాత్రి;

జాతీయ రహదారిపై బస్సు లారీ ఢీకొన్నాయి హనుమ కొండ వెళ్లే మార్గంలో కొత్త గట్టుసింగారం ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తు న్న11 మందికీ గాయాల పడ్డారు వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

RTC Bus Collides

ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ వల్ల ముందు డ్యామేజీని గ్రహించిన పోలీసులు భూపాలపల్లి రోడ్డు మార్గవాహనాల రాకపోకలను అంతరాయం ఏర్పడడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనములు రోడ్డు పక్కకు జరిపి వాహనాల రాకపోకలను పునరుద్ధరిం చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version