రేవంత్ మాస్టర్ ప్లాన్?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త పదం… “CBI స్ట్రాటజీ”..!
కాళేశ్వరం నుంచి కరెంట్ కొనుగోళ్ల వరకూ… ఒక్కో ఫైల్ తెరుచుకుంటుంటే… రాజకీయంగా హీట్ పెరుగుతోంది..!
ఇది నిజంగా అవినీతి వేటా..? లేక 2028 ఎన్నికల ట్లాడటం లేదు..!
ఒకేసారి BRSను డిఫెన్స్లోకి నెట్టేస్తూ… BJPని కూడా కార్నర్ చేసే పొకోసం వేసిన మాస్టర్ ప్లానా..?
రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం కేసుల గురించి మాలిటికల్ చెస్ ఆడుతున్నారన్న చర్చ నడుస్తోంది..!
“సీబీఐకి అప్పగించాం” అని చెప్పి…
విచారణ జరిగితే BRS ఇరుక్కుపోతుంది…
జరగకపోతే “BJP-BRS సీక్రెట్ ఫ్రెండ్షిప్” అంటూ ప్రజల్లోకి వెళ్లొచ్చన్న లెక్కలు కనిపిస్తున్నాయ్..!
కాళేశ్వరం కేసులో నెలలు గడిచినా సీబీఐ స్పందించలేదు..!
అయినా… ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల కేసును కూడా అదే సీబీఐకి అప్పగించాలని నిర్ణయం..!
ఇది సాధారణ నిర్ణయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..!
“రిస్పాన్స్ వచ్చినా లాభమే… రాకపోయినా లాభమే” అనేలా…
రేవంత్ టీమ్ ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకుందని టాక్..!
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..!
జస్టిస్ లోకూర్ రిపోర్ట్…
కాళేశ్వరం కమిషన్ ఫైండింగ్స్…
ఈ రెండింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ వెపన్స్లా వాడబోతుందా..?
“అవినీతి జరిగింది” అని చెప్పడమే కాదు…
“ఇదిగో సాక్ష్యం” అంటూ ప్రజల ముందుంచే ప్లాన్లో ఉందా..?
తెలంగాణలో ఇప్పుడు అసలు ఫైట్… కాంగ్రెస్ వర్సెస్ BRS మాత్రమే కాదు..!
“BRS + BJP ఒకటే” అనే నారేటివ్ను బలంగా నాటేందుకు రేవంత్ కొత్త గేమ్ స్టార్ట్ చేశారన్న చర్చ జోరందుకుంది..!
సీబీఐ విచారణ మొదలైతే తెలంగాణ రాజకీయాల్లో భూకంపమేనా..?
