రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు జిల్లెల్ల..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T161734.878.wav?_=1

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు జిల్లెల్ల
చెక్ పోస్టులో వాహనాల తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చెక్. పోస్టులో. ఎన్నికలు ముగిసే వరకు వాహనాల తనిఖీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామపంచాయతీ ఎన్నికలు. దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రిటర్న్ అధికారుల ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దునజిల్లెల్ల చెక్పోస్ట్ వద్దవాహనాలు తనిఖీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తూ ఎన్నికల సమయంలో ఎవరైనా ఓటర్లనుమభ్యపెట్టడానికి డబ్బులు పంచడానికి వాహనాల్లో డబ్బులు తరలిస్తారనిఅయితేఅలాగే వాహనాలను ఎన్నికల అధికారులు వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేసే అధికారం ఉంటుందని వాహనంలో ఎటువంటి డబ్బు తరలించవద్దని.ఏదైనా అత్యవసరం ఆరోగ్య సమస్యలు ఉన్నచోఉంటే సంబంధిత పత్రాలు చూపించాలని ఖర్చు పెట్టే వివరాలు సంబంధిత అధికారులకు వెల్లడించాలని అవసరమున్నచో.వాటికి సంబంధించిన పత్రాలు చూపించిసరైనవా.కావా ధ్రువీకరించి పంపిస్తారనివచ్చిపోయే వాహనాలను తనిఖీ చేసే అధికారం ఎన్నికల సమయంలో తనిఖీ చేసే అధికారం వారికి ఉంటుందని అలాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని. లేనియెడల తనిఖీ.చేయువారికి.ఏదైనా అనుమానంవచ్చినవాహనాదారులు సహకరించ.కున్నా రిటర్న్.రీ.అధికారులకు. సమాచారం.ఇస్తూచెక్పోస్టులో చెక్ చేయు సందర్భంగా ఏమైనా అనుమానాలు ఉన్నచో సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి తనిఖీల కార్యక్రమంలో. S.S.T. టీం జిల్లెల్ల చెక్పోస్ట్. తంగళ్ళపల్లి మండలం అధికారులు. V. ప్రశాంత్. AEE.MB.Grid. సిరిసిల్ల. పోచయ్య తంగళ్ళపల్లి హెడ్ కానిస్టేబుల్. చంద్రశేఖర్ కానిస్టేబుల్. శ్రీను. RA. సిరిసిల్ల. చందు ఫోటోగ్రాఫర్. తదితరులు వాహనాలు తనిఖీలలోపాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version