గత ప్రభుత్వాలు మేడారం జాతర ను విజయవంతం…

*గత ప్రభుత్వాలు మేడారం జాతర ను విజయవంతం చెయ్యలేదా లేక అడ్వా్టేజింగ్ చేసుకోలేదా కాంగ్రెస్ మంత్రి చెప్పాలే ***

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం, నేటిధాత్రి

 

బుధవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 16వరకు తెలంగాణ తెలంగాణ నిజాం పరిపాలన ఉన్నాది అప్పుడు జాతర చేస్తే నిజాం పాలకులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినప్పటికి కూడా ప్రజలు మేడారం జాతర అప్పటి పరిస్థులకు అనుకూలంగా జాతర జరిగేది కానీ తెలంగాణ కు స్వాతంత్రం స్వతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వం లు 1996 వరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు లేకపోవడం వలన ప్రభుత్వం దృష్టికి మైదాన ప్రాంత నాయకులు 1952 నుండి ములుగు ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులు ఉండడం వలన గుర్తించపడలేదు కానీ 1996 లో ఉప ఎన్నికల్లో చర్ప భోజరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మేడారం జాతర ఆదివాసీ కుల దైవం అని చెప్పి ఒప్పించిన తర్వాత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది తర్వాత పోదేం వీరయ్య ఈ ప్రాంతవాసుల వలన మేడారం జాతర అభివృద్ధి అయ్యింది ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నాది కానీ మేడారం జాతర కు వచ్చిన నిధులను 75% ములుగు లో ఖర్చు పెడుతున్నారు 25%నిధులు మాత్రమే మేడారం జాతర లో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాని అన్నారు అదేవిదంగా మంత్రి మాటలు కాంగ్రెస్ నాయకులు మేడారం జాతర ను అభివృద్ధి చెయ్యనట్టు మాట్లాడుతూ అడ్వా్టేజింగ్ కోసం తపన పడుతున్నారు తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు అదేవిదంగా గత ప్రభుత్వలు అభివృద్ధి చెయ్యలేదా లేక గతం లో ఎన్నికైన మంత్రులు ఎమ్మెల్యే లు అడ్వా్టేజింగ్ చేసుకోలేదా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రి చెప్పాలని అన్నారు ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి 3 సంత్సరాల వయస్సు లోనే ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వార్గాల వారికీ రాజ్యాధికారం కోసం పోరాటం చేసింది ఎంత నిజమో మేడారం జాతర అభివృద్ధి చేసినట్టు చెప్పుకోవడం కూడ అంతే నిజం అన్నారు అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు గత ప్రభుత్వం ఎప్పుడు మేడారం జాతర నిర్వహించలేదు కానీ ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా పోరాటం చేసింది కాబట్టి నేడు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయ్యింది కాబట్టి మేడారం జాతర విజయవంతం చేసిందా అన్నారు అదేవిదంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మేడారం జాతర తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిందా లేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేశారో చెప్పాలని అన్నారు ఇప్పటికైనా తడ్వాయి మంగపేట ఏటూరునాగారం కన్నాయిగూడెం మండలం లో ఉన్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోస్తూ ఏజెన్సీ ప్రాంతం ను ఎడారి గా మార్చడానికి ప్రయత్నం చెయ్యకండి అన్నారు అలాగే ఈ ప్రాంత నాయకులకు జెండాలు మొయ్యడం మీద ఉన్నా అభిమానం ఏటూరునాగారం బస్సు డిపో రెవిన్యూ డివిజన్ పైన లేక పోవడం బాధాకరం అన్నారు అదేవిదంగా ఏటూరునాగారం మండలం లోని ప్రజలు మేధావులు పత్రిక మిత్రులు అలోచించి అర్ధం చేసుకోండి కాంగ్రెస్ బి ఆర్ ఎస్ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి పైన ప్రేమ అభిమానం ఉంటే ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ఎందుకు ఆమోదం ఎందుకు పొందడం లేదో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులను నిలతీయ్యాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version