బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బొగ్గుల సంగమేశ్వర్ తల్లి పార్వతమ్మ కన్నుమూత..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-27T121224.350.wav?_=1

 

 

బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బొగ్గుల సంగమేశ్వర్ తల్లి పార్వతమ్మ కన్నుమూత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ తల్లి పార్వతమ్మ మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వగ్రామం ఝరాసంగం లో జరగనున్నాయి. ఈ వార్త స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version