గుంతల వలన ఇబ్బంది పడుతున్న వాహనదారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T142533.852.wav?_=1

 

గుంతల వలన ఇబ్బంది పడుతున్న వాహనదారులు

. రోడ్డుపై గుంతల వలన మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి..

కొడిమ్యాల (నేటి ధాత్రి ):

 

 

కొడిమ్యాల నుండి జగిత్యాలకు వెళ్లే దారిలో నాచుపల్లి గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో రోడ్డు పొడవునా గుంత పడడం వలన వాహన దారులు పడి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఇటీవల ఈ మండలంలో బైక్ పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై గుంతల వలన బైక్ స్కిడ్ డై వెనకాల కూర్చున్న యువతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఈ గుంతను పూడ్చాలని మండల కేంద్రంలోని అధికారులను, వాహనదారులు, ప్రజలు, కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version