బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మేకల వీరన్న యాదవ్
రాష్ట్ర టి పి సి సి, ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి దాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజిలో ఇటీవల అకాల మరణం చెందిన పశువుల పేద్దులు కుటుంబానికి రాష్ట్ర టిపిసిసి ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం గ్రామ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్, మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ ,బోళ్ల కట్టయ్య ,బోళ్ల అశోక్, పెండ్యాల లక్ష్మణ్, ఉల్లి వెంకటేశ్వర్లు ,బొమ్మరబోయిన సతీష్, జీలకర్ర బాబు ,ఎస్కే యాకోబు, పశువుల సమ్మయ్య ,మరియు మృతుడి కూతుర్లు అల్లుళ్లు బోళ్ల ఉప్పలయ్య గుండు అశోక్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.