వడగళ్ల వర్షానికి మామిడి తోట నేలమట్టం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామ శివారు రత్న బాబు రైతు కు చెందిన 7 ఎకరాల మామిడి తోట 4 ఎకరాల వరి పొలం బుధవారం రాత్రి కురిసిన వడగళ్ళ వర్షానికి గాలి దుమారానికి నష్టం జరిగింది 7 ఎకరాల మామిడి తోట 500 ల చెట్లకు ఉన్న మామిడి కాయలు మొత్తం రాలిపోయాయి శుక్రవారం మామిడితోట కొద్దామనుకునే సమయానికి వర్షానికి పూర్తిగా నేల పాలయాయ్యాయి మామిడి ఒక ఎకరానికి లక్ష యాభై వెయిల చొప్పున మొత్తం 7 లక్షల యాబై వేయిలు నష్టం జరిగింది 4 ఎకరాల వరి పంట మొత్తం నేల మట్టం అయ్యింది అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు