కేసిఆర్ నాయకత్వంలో బడుగుల వికాసం.
బడుగుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసిఆర్.
సంక్షేమ పథకాలన్ని బడుగులను దృష్టిలో పెట్టుకొని అమలు చేసినవే.
తెలంగాణ లో బడుగులకు అండా దండా గులాబీ జెండానే అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే బడుగుల వికాసం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్ పాలనలో అమలు జరిగిన అనేక సంక్షేమ పథకాలు బడుగుల జీవన ప్రమాణాలు పెంచాయి. పల్లెల గతి మారింది. కుల వృత్తులకు పునరుజ్జీవనం జరిగింది.