జిల్లా ఎస్పీ ని కలిసిన జర్నలిస్ట్ పూరి సురేష్
వనపర్తి నేటిదాత్రి
.జిల్లా ఎస్పీ సునిత రెడ్డిని జర్నలిస్ట్ పూరి సురేష్ శెట్టి కలిశారు
ఈసందర్భంగా పూరి మాట్లాడుతూ ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి ఫోటో ఇచ్చామని చెప్పారు శ్రీ వాసవి సేవాసమితి ద్వారా కార్యక్రమాలకు పాల్గొనాలని కోరామని పూరి తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీవాసవి మాత సభ్యులు తదితరులు పాల్గొన్నారు
