శ్రీ పోచమ్మ, శ్రీ బాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని నూతన ఆలయ ఆవిష్కరణ మరియు శ్రీ పోచమ్మ, శ్రీ బాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన.స్వస్తి శ్రీ విశ్వావసు నామ సం|| శ్రావణ శుద్ధ అష్టమి తేది : 1-8-2025 శుక్రవారము రోజున.స్వస్తి పుణ్యావాచనము, మాత్రిక, నాందీ, నవగ్రహ పూజ పోచమ్మ, బాలమ్మ యంత్ర విగ్రహాల ధాన్యాధి వాసం పూజా కార్యక్రమము కార్యక్రమ వివరాలు: తేది: 2-8-2025 శనివారము ఆయాదేవతల పూజ మరియు చండీహోమం విగ్రహ జలాధివాసం,తేది: 3-8-2025 ఆదివారము ఆయాదేవతల పూజ మరియు విగ్రహాల సయ్యాది పుష్పాది వాసం, ఉ॥ 10:45 ని||లకు యంత్ర విగ్రహ ప్రతిష్టానం. తేది: 3-8-2025 ఆదివారము ఉ॥ 9:00 గం॥ల నుండి మ॥ 12:30 వరకు హనుమాన్ మందిర్ నుండి పోచమ్మ గుడికి ప్రతి ఇంటి నుండి బోనము.ప్రతి ఇంటి నుండి బోనము తప్పనిసరిగా సమర్పించవలెను. అ 3 రోజులు భజన కార్యక్రమము 3 రోజులు మహా అన్న ప్రసాదము
శ్రీశ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిబిమని అవధూత గిరి మహారాజ్
శ్రీశ్రీ దేవగిరి మహారాణి ఆదిలక్ష్మి ఆశ్రమము
పూజ్య శ్రీ డా బసవలింగ్ అన గారు
శ్రీశ్రీ శ 108 వీరేశ్వర శివాచార్య హీరేముత్
మహంత్ శ్రీ విశ్వానందగిరి మహారాజ్
శ్రీ ఆహ్వానించువారు శ్రీ పోచమ్మ దేవాలయం ఆలయ భక్త బృందం, హౌసింగ్ బోర్డు, జహీరాబాద్.