అధ్యక్షులు సాగర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ మహారాజ్ వారికి 108 ప్రసాదాలు, 108 దీపాలతో పూజలు నిర్వహించిన భక్తులు
నస్పూర్ సెప్టెంబర్ 05,నేటి దాత్రి
నస్పూర్ ఇందిరమ్మ కాలనీ లోని శ్రీ సాయి గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో స్వామి వారికి 108 ప్రసాదాలు 108 దీపాల తో అత్యంత భక్తి శ్రద్ధ లతో ఇందిరమ్మ కాలనీ మహిళలందరూ పాల్గొని విగ్నేశ్వరునీ పూజించారు,కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు అందరికీ గణనాధుని కరుణా కటాక్షాలు అందించాలని వేడుకున్నారు ,
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇందిరమ్మ కాలనీ ప్రజలందరూ పాల్గొని విగ్నేశ్వరునీ ప్రార్ధించారు