ఘనంగా గణనాధుని నవరాత్రి వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని పోస్టాఆఫీస్ వద్ద గణపతి మండపము నందు న్యూ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు, పురోహితుడు గోపీనాథ్ గణనాధునికి ఘనంగా పూజలు చేసి గ్రామ ప్రజలందరూ అష్టెశ్వర్యాలతో,ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు.విగ్రహ ధాత నెవరు గొమ్ముల రమాదేవి-ప్రభాకర్ రావు.ఈ పూజా కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు తాళ్ల శ్యామ్ రాజ్,మీనయ్య,రంజిత్, రాకేష్,రిషికేష్,రాజేష్,గోనెల మహేష్ బాబు,వెంకటేష్, రాజేందర్,జంగిలి శ్రీకాంత్, గోపగాని విజయ్,మహేష్, ఆలేటి రాము,మండల హరీష్,తాళ్ళ పెద్ద శ్యామ్ రాజ్,రమేష్,నారగాని రాజు, తరిగొప్పుల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.