కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరికోసం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T145419.260-1.wav?_=1

 

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరికోసం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరికోసం బాహార్ వాలే ఆవు హమారా ఖజానా లేక జావో అన్ని రంగాలలో బఇటి రాష్ట్రాల వాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం సీట్ షాపులు వాళ్ళే బంగారం షాపులు వాళ్ళే బంగారం షాపులు వాళ్లే హార్డ్వేర్ షాపులు వాళ్ళే తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద గ్రామాల వరకు బయటి రాష్ట్రాల వాళ్ళు చుట్టుముట్టారు ఇటుక తయారీలో వాళ్లే ప్లాస్టిక్ షాపులు వాళ్లే జువెలరీ షాపులు వాళ్లే బట్టల షాపులు వాళ్లే అధిక సంఖ్యలో ఇండస్ట్రియల్ లో కూడా స్టాప్ మొత్తం వాళ్లదే భవన నిర్మాణం పనిచేసే కార్మికులు వాళ్లే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పనిలో వాళ్లే ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రోజుకు 10000 పైగా బయటి రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ప గా వేస్తున్నారు బయటి రాష్ట్రాల్లో వాళ్ళు రావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపాధి లేక మద్యానికి బానిస అవుతున్నారు మన తెలంగాణ ప్రజలు ఎక్కడ కనిపిస్తున్నారంటే కళ్ళు దుప్పుణాల కాడ వైన్ షాపుల కాడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వివరిస్తుంది ఒక్క రాజకీయంలో తప్ప అన్ని వ్యవస్థలో వాళ్లు పగా వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకు ఓటు వేసి గెలిపించినందుకు మొదటి స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఆ తర్వాత బయటి నుంచి వచ్చే ప్రజలకు ప్రాధాన్యత ఇయాల్సిందిగా లేకపోతే తెలంగాణ తెచ్చుకోవడానికి పోరాటం ఎలా చేసామో అదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరో ఉద్యమం మొదలుపెడతాం తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు లేక కుటుంబ భారం మోయలేక నిరుద్యోగంతో అనేక కష్టాలు పడుతుంటే చూసి చూడనట్టు వివరించడం కరెక్టు కాదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బాహార్ వాలే ఆవు హమారా ఖజానా లేక జావో మొహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుగా మరియు బీసీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ డిమాండ్ చేస్తున్నా

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version