నూతన తహసిల్దార్‌గా సి. భాస్కర్ బాధ్యతలు

బాధ్యతలు స్వీకరించిన నూతన తహసిల్దార్ సి.భాస్కర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల నూతన తహసిల్దార్ సి.భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసిల్దార్ తిరుమల్రావు బదలీపై ఆందోల్-జోగిపేట్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళగా కంగ్రి మండల తహసిల్దార్ బాధ్యతలు నిర్వహించిన సి. భాస్కర్ బదలీపై ఝరాసంగం తహసిల్దార్ గా వచ్చారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మండల ప్రజల సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పడికప్పుడు ప్రతి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యాలయానికి వచ్చే రైతులు ప్రజలను ఎలాంటి సమస్యలైనా పరిష్కరించి పనిచేస్తా మన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version