వ్యవసాయంలో ఉద్యోగాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు….
తంగళ్ళపల్లినేటి ధాత్రి….
బి జె ఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో.08.10.2025.న. వ్యవసాయ ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి ప్రధాన అతిథిగా. శ్రీ మెండు శ్రీనివాసులు. సహాయ వ్యవస్థాపకుడు సమృద్ధి ego అగ్ర ఫ్లెక్సీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు హాజరై. విద్యార్థులకు వ్యవసాయ రంగంలో ఉన్న వివిధ అవకాశాలు వ్యవసాయ పారిశ్రామికత. నైపుణ్య అభివృద్ధి అంశాలపై విలువైన సూచనలు చేశారు కళాశాల అసోసియేట్ డాక్టర్ సునీత దేవి మాట్లాడుతూ విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు అర్జించాలని నూతన వ్యవస్థాపక తలు. చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్లేస్మెంట్ ఇన్చార్జి డాక్టర్ ఆర్ సతీష్. డాక్టర్ భవ్య శ్రీ. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు అవగాహన సదస్సుకు విచ్చేసిన. వారు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు