అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా…
అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో. లండన్: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో ఇంగ్లండ్-భారత్ మధ్య సిరీ్సను పటౌడీ ట్రోఫీగా వ్యవహరించేవారు. అయితే, ఇంగ్లండ్ బోర్డు ఆ పేరు మార్చి ఆధునిక దిగ్గజాలు అండర్సన్-టెండూల్కర్ పేరున ట్రోఫీని తీసుకురావాలనే నిర్ణయం తీసుకొంది. సిరీస్ ఆరంభమయ్యే ముందే ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.