యూరియా కొరత లేకుండా చూడాలి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల కో ఆపరేటివ్ సోసైటి లో యూరియా రైతులు ఆందోళన కార్యక్రమం లో బహుజన సమాజ్ పార్టీ నాయకుడు బొమ్మెర రాంబాబు, తెలుగు దేశం పార్టీ నాయకులు తోలెం సాంబయ్య పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా డిస్ట్రిబ్యూషన్ కొరత తీవ్రంగా ఉందని సంబందిత జిల్లా అదికారి రైతులకు యూరియా కొరతలేదని చెప్పిన గుండాల మండలం లో యూరియా అందక రైతులు నాన కష్టాలు పడుతున్న గుండాల మండల వ్యవసాయ శాఖ అధికారులకు నీమ్ముకు నీరెత్తి నట్లుగ వ్వవకరిస్తున్నరని సంబందిత జిల్లా అధికారులు స్పందిస్తూ యూరియా రైతుల సమస్య పరిష్కారించాలని కోరారు. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాలకు చెందిన రైతులు తెలుగుదేశం నాయకులు ఇల్లెందుల నర్సిములు, అప్పారావు,సొలం చొక్కరావు బహుజన సమాజ్ పార్టీ నాయకుడు సల్లూరి రమేష్ పాల్గొన్నరు.