ముగిసిన పాదయాత్ర..

ముగిసిన పాదయాత్ర..

సగర బంధువులకు సన్మానం.

తెలంగాణ రాష్ట్ర సగర యువజన అధ్యక్షులు మర్క సురేష్ సగర..

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

తొమ్మిదవ రోజు పాదయాత్ర ముగించుకొని రాత్రి భద్రాద్రి జిల్లా పాల్వంచ లో అయ్యప్ప స్వామి టెంపుల్ లో రాత్రి స్టే చేశారు. పాల్వంచ సగర బంధువులు టెంపుల్ దగ్గరికి వొచ్చి పాదయాత్రని ప్రోత్సహిస్తు శాలువాతో సత్కారించి సానుభూతి తెలిపారు. పాల్గొన్నవారు రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు ఆవుల నారాయణమ్మ సగర. పాల్వంచ కోశధికారి ఆవుల మహేశ్వరి సగర. ఆవుల పార్వతి సగర, ఆవుల లక్ష్మి దేవమ్మ సగర,ఆవుల సువర్ణ సగర, గుంటి జయలక్ష్మమ్మ సగర,ఆవుల నిరంజన్ సగర, ఆవుల సత్యం సగర, మరికొందరు సగర బంధువులు కలిశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version