సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం. ఇందిరమ్మ కాలనీలో పర్యటించిన. డిస్టిక్ రాపిడ్ రెస్పాన్స్ టీం ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటింటా సర్వే చేసిన డిస్ట్రిక్ట్ రాపిడు రెస్పాన్స్ టీం. ఇందులో భాగంగా. తంగళ్ళపల్లి. పిహెచ్సి. ఆశ అండ్. పారా మెడికల్ సిబ్బంది ఇంటింటా.ఫీవర్. కేసులను. గురించి ఆరాధిసి. రాపిడ్ టెస్టులు నిర్వహించిన ఆరోగ్య శాఖ సిబ్బంది. డ్రై డే. కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని.మురికి కాలువలో. ఏపీ ఈ.+. స్ప్రే నిర్వహించి న. ఆరోగ్యశాఖ సిబ్బంది. వీరి వెంట రాపిడి టీం సభ్యులు. రాజు. రాజేందర్. మరియు తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుండి . హెచ్ వి. ప్రమీల. సతీష్. ఏఎన్ఎం. జ్యోతి. గ్రామపంచాయతీ కార్యదర్శి. అనూష. ఆశ వర్కర్లు సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు