పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు…

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

 

గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గి పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.

ముంబై, జనవరి 17: పేద, మధ్య తరగతి వారికి బంగారం అందని ద్రాక్షలాగా మారిపోయింది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. మధ్యలో కొంత తగ్గినా ఆ వెంటనే ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. నిన్న స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,400 దగ్గర ట్రేడ్ అయింది. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version