నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా
మకర సంక్రాంతి సందర్భంగా వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలు
ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సంబు శీను మాట్లాడుతూ మూడు రోజులు జరుపు కొని ఈ సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిభభించేలా అందరం జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి వాసవి ప్రెసిడెంట్ సంబుశీను వనిత అధ్యక్షురాలు అపర్ణ కార్యదర్శులు సభ పాండు అనిలా కోశాధికారి ఆకుతోట నాగరాజు స్వాతి పూర్వ అధ్యక్షులు వాస రమేష్ బాబు కొట్ర బాలాజీ వాస రాఘవేందర్ గంధం ప్రసాద్ కందుకూరి లక్ష్మణస్వామి కంచర శ్యామ్ బాలరాజు పాల్గొన్నారు
