నాగర్ కర్నూల్.లో లబ్ది దారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్.నేటిదాత్రి .
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తాడూర్ బిజనపల్లి తిమ్మాజ్ పెట్ మాండ లాలకు చెందిన లబ్దిదారులకు సి ఎం ఆర్ కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీనేతలు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారుa
