డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా పూల మొక్కలు పంపిణీ
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత విగ్రహం వద్ద జన సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ జన్మదినం సందర్భంగా దివాస్ కార్యక్రమాలలో బాగంగా నేడు మహిళా మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాల పల్లం అన్నపూర్ణ అధ్వర్యం అమ్మ పేరు తో మొక్కలు పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్,మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష,జిల్లా ఉపాధ్యక్షురాలు ఆసాని లావణ్య, మరియు పండుగ మాధవి,సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు వైశాలి,కొనరావుపేట్ మండల మహిళా అధ్యక్షురాలు తీగల జయశ్రీ,బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్, కొంపల్లి రాజేందర్ సిరిసిల్ల వంశీ,అభి,తదితరులు పాల్గొన్నారు.