మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం.
చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల మరణించిన దేశవేని రామవ్వ కుటుంబానికి ఆర్థిక సాయం అందివ్వాలని ఒక మంచి ఉద్దేశ్యం తో 12వ వార్డు గ్రూప్ సభ్యులు ఈ విషయo పై త్వరితగతిన స్పందించి వాడకట్టులో తలకొన్ని డబ్బులు జమ చేసి (రూ/- 4600) నాలుగు వేల అరువందల రూపాయలు మృతురాలి కుటుంబానికి 12వ వార్డు మెంబర్ పిట్ల మనోహర్ సమక్షంలో అందజేశారు, మరియు ఇటువంటి విషయాలే కాకుండా వార్డులో ఇంకేం సమస్యలున్న ఇలాగే కలిసి కట్టుగా స్పందించి సమస్యలను తీర్చుకోడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్బంగా పిట్ల మనోహర్ తెలియజేసారు,
ఇట్టి కార్యక్రమం లో 12 వార్డు మెంబర్ పిట్ల మనోహర్, వార్డు సభ్యులు కల్లెడ రవీందర్, గండ్ర వెంకటేష్, దొప్పల ఉదయ్, కళ్ళెడ నరేష్, వార్డ్ ప్రజలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version