ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక. 

ఉమామహేశ్వర స్వామిఉత్సవ నూతన కమిటీ ఎన్నిక. 

అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు

నడికూడ,నేటిధాత్రి మండలంలోని కౌకొండ గ్రామ

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవ నూతనకమిటీని శనివారం రోజున ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా పేర్వాల రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులుగా దౌల్తాబాజి రాజేశ్,ఇల్లందుల నాగరాజు, ప్రధానకార్యదర్శిగా
గురిజాల తిరుపతి, సహాయకార్యదర్శిగా
గోల్కొండ రాకేష్,కోశాధికారి
రుషాగాని శ్యామారావు, గౌరవసలహాదారులుగా లింగాల తిరుపతి,
దౌల్తాబాజి చందర్ రావ్, గుబిరె సుధాకర్ రావు, దంచనాల కర్నాకర్,దౌల్తాబాజి రాజేందర్,ప్రచార కార్యదర్శులుగా
సోషల్ మీడియా
పేర్వాల ప్రవీణ్
పేర్వాల హరీష్ రావు,కమిటీ సభ్యులుగా ముక్కెర చిరంజీవి,పేర్వాల బాలకిషన్, పేర్వాల రామారావు, దౌల్తాబాజి వినయ్ కుమార్,మేకల శ్రీకాంత్,గైకోటి అన్వేష్,గురిజాల రామ్ నిఖిల్,
మోర్తాల కార్తీక్ (మున్నా), అల్లే తరుణ్,గోల్కొండ నిఖిల్,గోల్కొండ నాగచైతన్య
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version