మృతుడి కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ
సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలం పందిపంపుల గ్రామంలో అవులు కాపరి నద్దునూరు రవి మృతి చెందాడువిషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు దామెర రమేష్ ఆ కుటుంబానికి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు అనంతరం 25 కేజీల బియ్యాన్ని ఇచ్చారు అనంతరం ధామెర రమేష్ మాట్లాడుతూ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ వాటన్నిటికీ తట్టుకోని ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎవరు మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోకూడదని వారు సూచించారు మృతుడి కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఆర్థిక సహాయ చెయ్యాలి ఇందిరమ్మ ఇల్లు అలాగే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. పార్టీ సభ్యులు ముక్లోత్ ప్రకాష్ . ఎల్లబోయిన సాగర్ చీపురు శీను, కారం రాకేష్, నరేష్, ముప్పిడి గణేష్, గట్టయ్య, కుంజం రాజు, తదితరులు పాల్గొన్నారు.