మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పెద్దకర్మకు 50 కేజీల బియ్యం..

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పెద్దకర్మకు 50 కేజీల బియ్యం అందజేసినా బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు…..

ఏటూరునాగారం, నేటిధాత్రి

మంత్రివర్యలు సీతక్క గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు పైడకుల యువనేత కుంజా సూర్య గార్ల సూచనల మేరకు కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు సునార్కని బిక్షపతి గారి తండ్రి (సునార్కని బత్కయ్య) గారు ఇటీవల అనారోగ్యంతో మరణింంచగా ఈరోజు వారి పెద్ద కర్మ ఉండగా బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు గారు బుట్టాయిగూడెం గ్రామ కాంగ్రేస్ పార్టీ నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరమార్శించి పెద్దకర్మ కు 50 కేజీల బియ్యం ఇచ్చి వారి కుటుంబానికి అన్ని విధాలుగా కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమం బుట్టాయిగూడెం గ్రామ కాంగ్రేస్ నాయకులు, మండల కాంగ్రేస్ నాయకులు, గ్రామ వార్డు మెంబెర్స్ సునార్కని ఆనందరావు, జాడి సమ్మయ్య, మరియు గ్రామ కాంగ్రేస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version